ఆదర్శ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నుల పంపిణి శంకరపట్నం ప్రజాపాలన రిపోర్టర్:
Published: Saturday April 01, 2023
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని శంకరపట్నం ఆదర్శ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పాఠశాల ఎస్.ఎం.సి. చైర్మన్ పెరుక రాయమల్లు, ఎస్.ఎం.సిపాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, పెన్నుల పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, పాఠశాల ప్రిన్సిపాల్ చిట్ట జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయబృందం, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
Share this on your social network: