నూతన ఎస్ఐని సన్మానించిన బొబ్బిళ్ళపాటి బాబురావు

Published: Wednesday November 17, 2021
ఎర్రుపాలెం నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : ఇటీవల ఎర్రుపాలెం నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ మేడా ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ జాగృతి, మధిర నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బిళ్ళపాటి బాబురావు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ నండ్రు శ్రీనివాస రావు, టిఆర్ఎస్ యూత్ నాయకులు దోర్నాల దినకర్, తదితరులు పాల్గొన్నారు.