తిరుమల ఫ్రూట్ మార్కెట్ ప్రారంభించిన వేముల అమరేందర్ రెడ్డి
Published: Saturday October 01, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 30 ప్రజాపాలన ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని శుక్రవారం రోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ మునగనూర్ గ్రామంలోని తిరుమల ఫ్రూట్స్ & వెజిటబుల్స్ మార్కెట్ ని ప్రారంభించడం జరిగింది ముఖ్యఅతిథిగా పాల్గొని టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మార్కెట్ ని ప్రారంభించారు. ప్రజలకు సౌకర్యంగా ఉండే ఫ్రూట్స్ అందుబాటులో రావడం అని ఆయన యజమాన్యాన్ని అభినందించారు తిరుమల ఫ్రూట్ మార్కెట్ బృందం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: