కార్వాన్. ప్రాంతాలు పర్యటించిన ఎమ్మెల్యే కౌసర్ మహినాదిన్

Published: Wednesday September 28, 2022

హైదరాబాద్. ప్రజా పాలన ప్రతినిధి  27. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి  మెహిదీపట్నం. కార్వాన్. ఆసిఫ్ నగర్. లంగర్ హౌస్. టోలిచౌకి. పలు  ప్రాంతాలలో  భారీ వరద నీరు రావడం వలన ఇండ్లలోకి నీరు వచ్చి నిత్యవసర వస్తువులు బియ్యం. పప్పు . నూనెలు . టీవీలు  దుస్తులు . ఇతర వస్తువులు నష్టం జరగడం వలన అనంతరం అది తెలిసిన స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మహినాదిన్ . పలు ప్రాంతాలు తిరిగి  వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు తక్షణమే వారికి తగిన సహాయం తన సొంత నిధుల ద్వారా  ఇస్తానని హామీ ఇచ్చారు భారీ వర్ధనీరు కారణంగా కౌసర్ మైనది . పై అధికారులకు ఆదేశాల మేరకు ఆయన బస్తీ ప్రాంతాల.  ప్రజలకు  ఎమ్మెల్యే కౌసర్  మహినాదిన్  ప్రాంతాలలో తిరిగి బస్సు ప్రజలకు నిత్యవసర వస్తువులను  ఈ సందర్భంగా  అందజేస్తానని హామీ  ఇచ్చారు