కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన తహశీల్దార్ అబిద్ మహ్మద్ అలీ
Published: Wednesday April 07, 2021
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, ఏప్రిల్ 06, ప్రజాపాలన ప్రతినిధి : దంతాలపల్లి మండల కేంద్రంలోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ లబ్దిదారులకు చెక్కులను అందచేశారు. కె సీ ఆర్ గారు నిరుపేదలకు గుర్తుంచుకొని ఇంతమంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Share this on your social network: