ఘనంగా జెండా పండుగ వేడుకలు

Published: Monday August 16, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 15 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం చెర్లపటేల్ గూడ గ్రామ పరిధిలోగల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపేష్, వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ గీతా రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు సమీన, అరుణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.