ప్రజా సమస్యలపై పాదయాత్ర ప్రజల నుండి

Published: Saturday June 11, 2022
మంచి స్పందనమధిర 10  జూన్ ప్రజా పాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో శుక్రవారం నాడు ఎరుపాలెం మండలంరాజుదేవరపాడులో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూసోనియా రాహుల్ గాంధీలకు ఈడి నోటీసులు ఇవ్వడం బిజెపి పిరికిపంద చర్య.రాజకీయంగా కాంగ్రెస్ ను ఎదుర్కోలేకే బిజెపి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదిదేశానికి స్వాతంత్రం తీసుకురావాడానికి మోతిలాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక పై బిజెపి ప్రభుత్వం ఈ డితో కేసు పెట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
దేశ సమైక్యత సమగ్రత కోసం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ లు ప్రాణాలు అర్పించారు.దేశం కోసం త్యాగం చేసిన గాంధీ కుటుంబం పై అవినీతి బురద జల్లే ప్రయత్నం చేయడానికి బిజెపి సర్కార్ కు సిగ్గు ఉండాలిసొంత ఇల్లు కూడా లేనటువంటి సోనియాగాంధీ కి ఈడి నోటీసులు ఇప్పించడం చాలా హాస్యాస్పదంగా ఉందిఎల్ టి టి, టెర్రరిస్టులకు భయపడని కుటుంబం    బీజేపీ ఇచ్చే ఈడీ నోటీసులకు భయపడతుందా?
13న దేశవ్యాప్తంగా ఈ. డి కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తాం.
దేశాన్ని తెగ నమ్ముతున్న ప్రధాని మోడీ బండారాన్ని బయట పెడుతాం.ప్రజలను సమీకరించి మోడీ చేస్తున్న కుట్రలను తిప్పి కొడతాం.బీజేపీ అవినీతి సర్కార్ పై పోరాడుతున్న   రాహుల్ గాంధీని తెలిపారు ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి బండారు నరసింహారావు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు