అదైర్యపడొద్దు..నేనున్నా.. పొంగులేటి భరోసా
Published: Friday March 05, 2021
ఖమ్మం, మర్చి 4, (ప్రజాపాలన ప్రతినిధి) : కష్టాలు తాత్కాలికమే అదైర్య పడొద్దు ఆపదలో అడుకొనేందుకు నెనున్నానని వివిధ కారణాలతో మృత్యువాతకు గురి అయిన బాధిత కుటుంబాలకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు.గురువారం ఖమ్మం నియోజకవర్గం లోని కొనిజర్ల.తనికెళ్ళ. రగునాథ పాలెం. మండలాల్లో పొంగులేటి పర్యటించారు. ఇటీవల కాలంలో వివిధ కాకరణాలతో మృతి చెందిన వారి నివాస గృహాలకు పొంగులేటి వెళ్లారు మృతుల కుటుంబ సభ్యులను అయన ఓదార్చారు తనకు పెదవులతో పనిలేదని తనను అభిమానించే వారంతా తన కుటుంబసభ్యులెనని అన్నారు. నిరంతరం తాను ప్రజలకు సేవచేందుకు అందరికి అందుబాటులో ఉంటానని పొంగులేటి అబయమిచ్చారు.వివిధ గ్రామాల్లో జరిగిన పొంగులేటి పర్యటనలో డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు .టీఆరెస్ పార్టీ నాయకులు. పలువురు.ప్రజాప్రతినిధులు. మాజీ ప్రజాప్రతినిధులు. మట్టా దాయనంద్. జి. వేంకటేశ్వర్లు. గణేష్ .విరారెడ్డజనార్దన్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: