పేదలకు వరంలాంటిది సీఎం సహాయ నిధి మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు

Published: Saturday January 28, 2023
మేడిపల్లి, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి)
సీఎం సహాయనిధి పేద, మధ్యతరగతి ప్రజలకు వరంలాంటిదని రామంతాపూర్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పేర్కొన్నారు.రామాంతాపూర్ డివిజన్ ఇంద్రానగర్ నివాసి అయినా సువర్ణ వైద్య ఖర్చులకోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ .32,000 వేలు మంజురయ్యాయి. మంజూరైన చెక్కును బాధిత కుటుంబ సభ్యులు ఉపేందర్ కు
మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు అందచేశారు.