ఇబ్రహీంపట్నం మండల మహిళా సమాఖ్య సమావేశం

Published: Thursday September 16, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు ఇబ్రహీంపట్నం మండల మహిళా సమాఖ్య  సమావేశం ఎం.ఎం.స్-ఐ. బి.పి నందు నిర్వహించడం జరిగినది, ఈ సమావేశం నందు బ్యాంక్ లింకెజి గ్రౌండింగ్, న్యూ ఎంటర్ప్రైజెస్ గ్రౌండింగ్, జెండర్ కమిటిల నమోదు, కట్ ఆఫ్ షీట్స్ నమోదు, లైవ్ మీటింగ్స్ నమోదు, స్త్రీ నిధి గ్రౌండింగ్ గురించి ఎంపీడీవో మహేష్ బాబు మాట్లడుతూ పాలకవర్గమును ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క సమావేశమునకు మహేష్ బాబు యం.పి.డి.ఓ రవీందర్-ఎ. పి.యం, శ్రీనివాస్ సి.బి.ఓ ఆడిటర్, అందరు సిబ్బంది, గ్రామా సంఘాల అధ్యక్షులు 31/32 హాజరు కావటం జరిగినది