పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక సహాయం

Published: Friday May 28, 2021
గుమ్మడిదల, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన క్రీ,శే. నరాల భాస్కర్, నర్సమ్మ గారి కూతురు మనీషా వివాహానికి సుమారు 5000/ రూపాయలు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్ది ప్రతాప్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట నర్సింగ్ రావు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేకు నీలమ్మ, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జుర్రు వెంకటేష్, నక్క రవీందర్ గౌడ్, కటికే పాషా, తుడుం శంకరయ్య, గడ్డం యాదగిరి, కే యస్ జి యువసేన సభ్యులు పోతరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు