సీతారామాంజనేయ స్వామి వారి నూతన దేవాలయం ప్రతిష్ట సందర్భంగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నంది

Published: Tuesday March 29, 2022
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం సిరిపురం గ్రామంలో సోమవారం నాడు శ్రీ  సీతరామాంజనేయ స్వామి వారి నూతన దేవాలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సి ఎల్ పి నాయకులు స్థానిక శాసనసభ్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మల్లు నందిని విక్రమార్క ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రజలంతా సుఖసంతోషాలు ఆయు ఆరోగ్యలతో  జీవించాలని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిర్యాల వెంకటరమణ గుప్త, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు వనమా పిచ్చయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు దుంప వెంకటేశ్వర్ రెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు దారా బాలరాజు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి కుమార్, గాంధీ పదం మండల అధ్యక్షులు బోడేపూడి గోపీనాథ్, ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు, కోరంపల్లిచంటి, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య, ఐ ఎన్ టి యు సి పట్టణ అధ్యక్షులు ఎస్ కే బాజీ, ముస్లింమైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, డివిజన్ అధ్యక్షులు, ఎస్కే సన్ను, ఆదిమూలం శ్రీనివాస్, మైలవరపు చక్రి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు