మందడపు నాగేశ్వరరావు విగ్రహావిష్కరణ

Published: Friday June 04, 2021
మధిర, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మల్లవరం గ్రామంలో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లవరం ఎంపిటిసి అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు గారి దశ దిశ కర్మ లో భాగంగా ఈరోజు మల్లవరం బీసీ కాలనీలో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ఆవిష్కరించిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే సాంబశివరావు గారు విగ్రహం వద్ద జెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు గారు జెండా ఎగరవేయడం జరిగింది నాగేశ్వర్ గారి విగ్రహానికి సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు ఏనుగు వెంకటేశ్వరావు గారు సిపిఐ సిపిఎం పట్టణ కార్యదర్శులు బెజవాడ రవి బాబు గారు సేలం నరసింహారావు గారు సిపిఐ సిపిఎం మండల కార్యదర్శి ఓట్ల కొండలరావు మంద సైదులు సిపిఐ మధిర మండల సహాయ కార్యదర్శి మురళీకృష్ణ సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఏలూరు నాగేశ్వరావు గారు పెరుమలపల్లి ప్రకాశరావు AITUC మధిర డివిజన్ సెక్రెటరీ వెంకటేశ్వరరావు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు మడుపల్లి లక్ష్మణ్ సట్టు అశోక్ మల్లారం సొసైటీ డైరెక్టర్ మందడపు రామారావు మల్లారం సిపిఐ గ్రామ కార్యదర్శి మచ్చ వెంకటేశ్వరరావు సిపిఐ గ్రామ శాఖ నాయకులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు గరిడేపల్లి వేణు తదితరులు నివాళులు అర్పించడం జరిగింది.