ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 30ప్రజాపాలన ప్రతినిధుల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ కలిస
Published: Tuesday January 31, 2023
ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ ఆర్థికపై అసమ్మతి అవిశ్వాసం పెట్టిన టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్*
ఆదిబట్ల మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కొత్త హార్ధిక పాలకవర్గంతిరుగుబాటుకు సిద్ధపడ్డారు. 15 మంది కౌన్సిలర్లకు గాను 13 మంది అవిశ్వాసం పై సంతాకాలు చేసి సోమవారం కలెక్టర్ అమోయ్ కుమార్ కు సోమవారం మెమోరండం అందజేశారు. మున్సిపాలిటీ చట్టం, 2019లోని సెక్షన్ 37 ప్రకారం, ఆసమ్మతి పై విశ్వాసం కోరుతూ ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వార్డుసభ్యులు నల్లవోలు లావణ్య , కుంట్ల మౌనిక, కాంతి సంధ్య,కొప్పు కృష్ణరాజు, వనముల శ్రీనివాస్ కోల నగేష్ ,నీళ్ల హరిదాస్ ,గోపగళ్ల మహేందర్ ,మర్రి నిరంజన్ రెడ్డి, కోరె కళమ్మ, మర్రి అర్చన ,నారాణి మౌనిక, పొట్టి రాములు,కమండ్ల యాదగిరి సంతకాలు చేసి కలెక్టర్ కు అందజేయడం జరిగింది.
ఆదిబట్ల మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కొత్త హార్ధిక పాలకవర్గంతిరుగుబాటుకు సిద్ధపడ్డారు. 15 మంది కౌన్సిలర్లకు గాను 13 మంది అవిశ్వాసం పై సంతాకాలు చేసి సోమవారం కలెక్టర్ అమోయ్ కుమార్ కు సోమవారం మెమోరండం అందజేశారు. మున్సిపాలిటీ చట్టం, 2019లోని సెక్షన్ 37 ప్రకారం, ఆసమ్మతి పై విశ్వాసం కోరుతూ ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వార్డుసభ్యులు నల్లవోలు లావణ్య , కుంట్ల మౌనిక, కాంతి సంధ్య,కొప్పు కృష్ణరాజు, వనముల శ్రీనివాస్ కోల నగేష్ ,నీళ్ల హరిదాస్ ,గోపగళ్ల మహేందర్ ,మర్రి నిరంజన్ రెడ్డి, కోరె కళమ్మ, మర్రి అర్చన ,నారాణి మౌనిక, పొట్టి రాములు,కమండ్ల యాదగిరి సంతకాలు చేసి కలెక్టర్ కు అందజేయడం జరిగింది.
Share this on your social network: