సీఎం కేసిఆర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
Published: Thursday September 23, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Share this on your social network: