సీఎం కేసిఆర్ ను కలిసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Thursday September 23, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా నియమితులైన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి  సీఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.