జడ్పీ కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Published: Monday August 16, 2021
జగిత్యాల, ఆగస్టు 15 (ప్రజాపాలన ప్రతినిధి) : జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా జాతీయ జెండా అవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి ప్రవీణ్ గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్ మైనార్టీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ మహిళ పార్టీ అధ్యక్షురాలు కచ్చు లత యూత్ జిల్లా అధ్యక్షుడు దావా సురేష్ పట్టణ యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి కౌన్సిలర్లు నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.