నరేందర్ మోడీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలబడాలి

Published: Thursday September 30, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 29, ప్రజాపాలన ప్రతినిధి : బిజెపి విజయానికి పునాదిగా మారుతుందని జాతీయ బిజెపి కిషన్ మోర్చా తెలుగు రాజకుమార్ చాహర్ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 32వ రోజున అడుగులో అడుగై ముందుకు సాగుతున్న భాజపా నాయకులు. ముఖ్య అతిథి జాతీయ బిజెపి కిషన్ తెలుగు రాజ్ కుమార్ చాహార్ తోపాటు మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి, ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, నరసింహారెడ్డి, రాష్ట్ర కిషన్ మోర్చా నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి, పాపయ్య గౌడ్, గోలి మధుసూదన్, అంజయ్య, రామ్ రెడ్డి, మైపాల్ రెడ్డి, రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.