పాముల సంగయ్య మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి మధిర సెప్టెంబర్ ఒకటి ప్రజా పాలన ప్రతినిధ

Published: Friday September 02, 2022

స్వాతo త్ర్య సమరయోధులు మధిర మాజీ యం పి పి చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ *పాముల సంగయ్య గత రాత్రి అనారోగ్యంతో మరణించగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్  పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగయ్య   సర్పంచ్ గా ఎంపీపీ గా చిలుకూరు గ్రామ అభవృద్ది కొరకు మధిర మండల అభివుద్ది కొరకు అహర్నిశలు కష్టపడి పనిచేసి న వ్యక్తి అని  ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల బ్లాక్ కాంగ్రెస్స్ అధ్యక్షులు చావా వేణు మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్  పట్టన బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దoడయ్య మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు సైదళ్ళి పురం సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు అదిములం శ్రీను చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు రవిరాల సత్యనారాయణ సర్పంచ్ నిడమానూరి సంధ్యవంశీ  అంబరుపేట రామారావు కుక్కమల్ల సునీల్ జీవరత్నం బండారు మురళి తదితరులు పాల్గొనీ ఘన నివాళులర్పించారు