ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పదనుండి బర్తర్ఫ్ చెయ్యాలి - మాల మహానాడు చొప్పదండి నవంబర్ 19 ప్రజ
దళిత జెడ్పీ చైర్మన్ కన మల్ల విజయ పట్ల అగ్రవర్ణ కుల దురంకారం తో వ్యవరిస్తున్న టీ.అర్.ఎస్ ఎమ్మెల్సీ పాడికౌసిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవినుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు చొప్పదండి మండల మాల మహానాడు అధ్యక్షులు కునమల్ల చందయ్య.
ఈ రోజు పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంత కాలంగా జెడ్పీ చైర్మన్ విజయ పట్ల కుల దురంకారంతో మహిళల అనే గౌరవ లేకుండా,ఆమెకున్న హోదాను లెక్కచేయకుండా అవమానిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తూ,విధులకు ఆటంకం కలిగిస్తున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కబర్డార్, దొంగ దారిలో డబ్బుకోసం పదవులు తాకట్టు పెట్టిన కాంగ్రెస్ నుండి టీ.అర్.ఎస్ లో చేరిన నువ్వు పెద్ద మోసగనివి కబర్దార్.వెంటనే చైర్మెన్ వియజకు భహిరంగంగ క్షేమాపన చెప్పాలని మండల మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నా ము.లేదంటే మాలంత ఎక్షమై నిభరతం పడతాం కబార్దర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సంయుక్త కార్యదర్శి పురుసోత్తప్ కనకయ్య, పట్టభద్రుల సంఘం ఉపాధ్యక్షులు బత్తుల నరేంద్ర,కదారి గంగరాజు,రాజలింగం,సంభోజి సునీల్,ఎలుగు రాజేందర్, గోపాల నర్సయ్య, సోషల్ మీడియా కన్వీనర్ నార్సింగం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: