కేంద్ర రాష్ట్రాలు నిధులపై సమాచారం తెలుసుకుంటున్న బిజెపి పార్టీ మధిర రూరల్

Published: Thursday September 22, 2022
సెప్టెంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడు బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వంగవీడ గ్రామంలో *సమాచారం హక్కు చట్టంపలు పలు మండలంలో ఉన్న గ్రామాలల్లో,*కేంద్ర, మరియు రాష్ట్ర ప్రభుత్వం* నుండి,వచ్చిన నిధుల వివరాలు వాటి ఖర్చులు కు సంబందించిన *పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రతి గ్రామపంచాయతీ కార్యాలయం లో ఉన్న కార్యదర్శి ని కలసి కోరటం జరుగుతుంది,*
ఈ కార్యక్రమం లో బీజేపీ దళిత మోర్చా కార్యదర్శి, *పెరుమాళ్ళపల్లి విజయరాజు,* మధిర అసెంబ్లీ కన్వీనర్, *ఏలూరి నాగేశ్వరావు,* రూరల్ మరియు పట్టణ అధ్యక్షులు, *పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి, మోహనరావు, శ్యామ్, శ్రీకాంత్,మార్క్ వా ప్రదీప్*, మరియు వివిధ గ్రామాలల్లో బూత్ కమిటీ అధ్యక్షులు, పాల్గున్నారు.