ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ ప్రజాపాలన ప్రతినిధి.
Published: Thursday August 04, 2022
గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి*
ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మునగనూర్ గ్రామం 15th వార్డ్ లోని s.c బస్తీలోని పోచమ్మ గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణం కి శంకుస్థాపన చేసిన 15th వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ దోమలపల్లి ప్రమీల లక్ష్మయ్య మాజీ ఉపసర్పంచ్ దోమలపల్లి అంజయ్య,అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దోమలపల్లి రమేష్,వేముల భాస్కర్ రెడ్డి,15th వార్డ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు D.శివకుమార్,మాజీ అధ్యక్షులు D.మహేందర్ జంగయ్య,పాండు,నరసింహ,దానయ్య,జగన్,రాజు,నరసింహ ప్రశాంత్,శ్రీను,ప్రవీణ్,శివ,శ్రీకాంత్,మల్లయ్య పాల్గొన్నారు. మరియు ఈ గుడి కాంపౌండ్ వాల్ ని తమ సొంత నిధులతో నిర్మించడం జరుగుతుంది అని వేముల స్వాతి అమరేందర్ రెడ్డి గారు అన్నారు.
Share this on your social network: