హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన మధిర బార్ అసోసియేషన్

Published: Monday November 14, 2022

మధిర రూరల్ నవంబర్ 13 ప్రజాపాల నప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బార్ అసోసియేషన్మధిరలో నూతన కోర్టు భవనం చేపట్టాలని వినతిపత్రం అందజేత.ఖమ్మం  విచ్చేసిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు  జస్టిస్ కాజా శరత్ , జస్టిస్ర్, సుధాకర్ బాబు  భీమపాక నగేష్ ,మరియు హైకోర్టు  రిటైర్డ్ జడ్జి రాజశేఖర్ రెడ్డిని కలిసి కలిసి శిథిలావస్థకు చేరిన మధిర కోర్టు భవనాల స్థానంలో భవనాలు నిర్మించాలని కొత్త భవనాలు నిర్మించాలని  డిమాండ్ చేస్తూ మధిర బార్ అసోసియేషన్ న్యాయమూర్తులకు విజ్ఞాపన పత్రాలు అందజేసింది.అందుకుగాను హైకోర్టు న్యాయమూర్తులు బిల్డింగు నిర్మాణం గురించి సానుకూలంగా స్పందించారు .ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బోజడ్ల పుల్లారావు, బిల్డింగ్ సాధన సమితి చైర్మన్ కట్ట పూర్ణచంద్రరావు  న్యాయవాది నంబూరు జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు....