మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ నాయకులు మలుపు వేణుగోపాలరావు చిలుకల బుగ్గ

Published: Saturday October 29, 2022

మునుగోడు ఉప ఎన్నికలలో  టిఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నెడు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రదాన కార్యదర్శి మడుపు వెణుగొపాల్ రావ్ మండల అధ్యక్షులు చిలకల బుగ్గ రాములు అధ్వర్యంలో అజిలపుర్ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ప్రజలలొ కెసిఅర్ పట్ల టిఆర్ఎస్ పట్ల ప్రజలు విశెషమైన అబిమానని చూపించారు వృదులకు అందచెస్తున్న పించన్ వల్ల వారిలొ ఆత్మగౌరవం పెరిగింది,రైతు బందు 24 గంటల కరెంట్ తొ రైతుల లొ అత్మ విశ్వాసం పెరిగింది..అంతె కాకుండా ఓంటరి మహిళల పించన్లు   అనెక ఇతర సంక్షేమ పథకాల ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చింతం రాజేందర్, కొండు రవి, బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఏరుకొండ శంకర్, సీనియర్ నాయకులు ఎండి హాజి మస్తాన్, దండు మైలారం బీసీ సెల్ అధ్యక్షుడు పొన్నాల కృష్ణ, అధ్యక్షులు మంగ ఐలేష్, అఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.