ప్రజా పాలన షాబాద్ :::-- షాబాద్ మండల్ సంకేపల్లి గూడెం సీరిగూడెం గ్రామాల్లో శుభోదయం కార్యక్రమంలో

Published: Thursday December 08, 2022
తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య జడ్పిటిసి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ శుభోదయం కార్యక్రమం ద్వారా తమ దృష్టికి రాని ఎన్నో సమస్యలను స్వయంగా గ్రామాల్లో తిరగడం ద్వారా  తెలుసుకుంటున్నామని అన్నారు అదేవిధంగా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్య అప్పుడే పరిష్కారం కాదని కొన్ని సమస్యలకు కొంత  సమయం పడుతుందని అన్నారు రెండు గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు పింఛన్లు రైతు బంధు రైతు బీమా వస్తున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు వచ్చే విధంగా చేస్తామని అన్నారు ఈ శుభోదయం కార్యక్రమం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికె నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు AMC చైర్మన్ గూడూరు నర్సింగ్ రావ్ మాజీ AMC చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్ సిఐ గురువయ్య గౌడ్ సర్పంచ్ కుమ్మరి దర్శన్ డిప్యూటీ సర్పంచ్ మల్లపురం రాజేందర్ రెడ్డి MPDO అనురాధ RI నర్సింగ్ రావు RWS శారద AE నరేందర్ సైదుపల్లి వెంకటేష్ చెవుల వెంకటయ్య సోలిపేట రాఘవేంద్ర గౌడ్ కుమ్మరి శివరాములు చీమల నర్సింలు బొగ్గుల నర్సింలు చెవుల నవీన్ కాల్వ  శ్రీనివాసరెడ్డి కాల్వ జగదీశ్వర్ రెడ్డి కాల్వ పెద్ద శ్రీనివాస్ రెడ్డి బొగ్గుల నరసింహ కుమ్మరి ప్రశాంత్ మాలే శ్రీనివాస్ గౌడ్ వివిధ శాఖల అధికారులు రెండు గ్రామాల ప్రజల తదితరులు పాల్గొన్నారు*