మాజీ సర్పంచ్ నిడమనూరి జయమ్మ ను పరామర్శించిన
Published: Tuesday February 28, 2023
కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర రూరల్ ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుకూరు గ్రామం మాజీ సర్పంచ్ నిడమనూరి జయమ్మ కుమారుడు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందగా వారి దశ దిన కార్యక్రమానికి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరo శెట్టి కిషోర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు చిలుకూరు సర్పంచ్ నిడమానూరి వంశిసంద్యా మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు బిట్రా ఉద్దండయ్య సైదెల్లి పురం సర్పంచ్ పులిబండ్ల చిట్టి బాబు గ్రామ శాఖ అధ్యక్షులు రావిరాల సత్యనారయణ కుక్కమళ్ళ సునీల్ చేపలమడుగు జీవరత్నం నిడమానూరి సత్యం బొడ్డులూరి నర్సింహారావు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
Share this on your social network: