రైల్వే స్టేషన్ తనిఖీ చేసిన అదనపు కమర్షియల్ అధికారి రవికాంత్

Published: Wednesday November 16, 2022

 

బెల్లంపల్లి నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అజయ్ కుమార్  జై న్ పర్యటన ఈనెల 19న ఉండటంతో, వివిధ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు కమర్షియల్ మేనేజర్ రవికాంత్,బెల్లంపల్లి రైల్వే స్టేషన్ను మంగళ వారం తనికీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్ కు రంగులు వేసే పనులను శానిటేషన్ పనులు, పరిసరాల పరిశుభ్రత, ప్లాట్ ఫామ్ మీద ఉన్న క్యాంటీన్లను ప్రత్యేకంగా పరిశీలించారు.
పలు విషయాల పై  సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి  సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో  రవికాంత్ తో పాటు స్టేషన్ మేనేజర్ రవీందర్, పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.బెల్లంపల్లి నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి: దక్షణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అజయ్ కుమార్  జై న్ పర్యటన ఈనెల 19న ఉండటంతో, వివిధ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించడానికి దక్షిణ మధ్య రైల్వే అదనపు కమర్షియల్ మేనేజర్ రవికాంత్,బెల్లంపల్లి రైల్వే స్టేషన్ను మంగళ వారం తనికీ చేశారు.