పేదల అభ్యున్నతే ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి గారి లక్ష్యం
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 12 ప్రజాపాలన ప్రతినిధిఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ (500) మరియు ముకునూరు (167) గ్రామంలో ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు కార్డుల పంపిణీ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్ ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధానకార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి,సర్పంచ్లు బల్వంత్ రెడ్డి,శివరాల జ్యోతిరాజు, ఎంపీటీసీ1 అచ్చన శ్రీశైలం,ఎంపీటీసీ2 జ్యోతి,
కోపరేట్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఈశ్వర్,ఉపసర్పంచ్ బాలరాజు,గ్రామశాఖ అధ్యక్షులు డొంకని బాలు గౌడ్,గ్రామ శాఖ అధ్యక్షులు జి శ్రీనివాస్,
ch.నరసింహ,సుధాకర్ గౌడ్, శ్రీధర్,నరసింహ గౌడ్,జంగారెడ్డి,నర్సింగ్ రావ్,సురేందర్, సంజీవ
మండల యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సన్నాయిల ప్రేమ్ వాడు మెంబర్ కిరణ్ మాజీ అధ్యక్షులు జి వెంకటేష్ మాజీ వార్డ్ మెంబర్ పి ప్రభాకర్
మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: