నీలాద్రిశ్వర స్వామిని దర్శించుకున్న మధిర రామాలయ చైర్మన్
Published: Tuesday September 07, 2021
మధిర, సెప్టెంబర్ 06, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా, V.M.బంజర మండలం, నిలాద్రి గ్రామంలో వేంచేసి ఉన్న నీలాద్రిశ్వర స్వామిని ఈరోజు దర్శించుకున్న మధిర రామాలయం చైర్మన్ దొడ్డ మురళి.ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్లు, ఆలయ ఈవో మధిర రామాలయ చైర్మన్ దొడ్డ మురళి ని శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మధిర రామాలయ ధర్మకర్త మండలి సభ్యులు ఆవుల రామకృష్ణ, బాణాల శంకరచారి, ఆలయ పూజారులు పాల్గొన్నారు.
Share this on your social network: