ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి *ప్రగతి నివేదిక పాదయాత్ర ను మంచాల. మండల ప్రజలు

Published: Thursday February 02, 2023


ప్రగతి నివేదన యాత్ర 11వ రోజు మంచాల మండలంలోని రంగాపూర్ , చీదేడు గ్రామాలలో   గడప గడపకు నిర్వహించడం జరిగింది  ప్రగతి నివేదన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజల సంపూర్ణ మద్దతు  తెలుపుతూ వారి కుటుంబానికి పొందినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలిపారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే  తనయుడు పార్టీ రాష్ట్ర యువనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి( బంటి)   తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ  మండల అధ్యక్ష కార్యదర్శులు చీరాల రమేష్ , కాట్రోత్ బహదూర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య గ, ఎంపీపీ జార్టోత్ నర్మదా లచ్చిరాం , పిఎసిఎస్ చైర్మన్ బుస్సు పుల్లారెడ్డి  వైస్ చైర్మన్  భద్రమోని యాదయ్య , నాయకులు దండిత్కర్ రవి, సికిందర్ రెడ్డి,  బద్రీనాథ్ ఆంబోతు ప్రవీణ్ బిక్షపతి జంబలకిషన్ రెడ్డి, మొగిలి వెంకటేష్ చిదం జంగయ్య. శ్రీరాములు అమరేందర్ రెడ్డి. సర్పంచులు బొడ్డు నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి. బాలరాజ్ రఘు, గోసుల జంగయ్య యాదవ్, పంది అండలు వెంకటేష్, జగన్ రెడ్డి ఎంపీటీసీ సుకన్య శేఖర్ రెడ్డి అనిత వెంకటేష్ గౌడ్ ఏఎంసీ డైరెక్టర్ జానీ పాషా నారి యాదయ్య, మొగిలి పావని, వెంకటేష్ , మహేందర్ యాదవ్, ప్రభాకర్ అమరేందర్ రెడ్డి,  ప్రశాంత్ యాదవ్ శాఖ అధ్యక్షులు దిలీప్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ చంద్రమ్మ, వాడు మెంబర్లు కావ్య ,యాదగిరి గౌడ్  నాయకులు  వెంకట్ రెడ్డి,ఎడమ జంగారెడ్డి,  సక్రు నాయక్, నాగేష్ ,విజయ్, లింగం, సుధాకర్, రాజు, సుభాష్, యాదయ్య, జంగయ్య, ప్రతాపరెడ్డి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.