విద్యుత్ షాక్ తో రైతు మృతి

Published: Friday October 01, 2021
కోరుట్ల, సెప్టెంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ఎకిన్ పూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో ఓ రైతు మృతి చెందాడు. పొలంలో గడ్డి కొస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అదే గ్రామానికి చెందిన శనిగారపు గంగాధర్ (45) అనే రైతు మృతి చెందాడు.