ఎస్ సి కార్పొరేషన్ చెక్కులు పంపిణీ.చేసిన ఎమ్మెల్యే.
Published: Monday January 17, 2022
జన్నారం రూరల్, జనవరి 16, ప్రజాపాలన: మండల కేంద్రంలోని కిష్టపూర్ గ్రామంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కోవిడ్ నిభందనలు పాటిస్తూ శనివారం పార్యటించారు, కిష్టాపూర్ గ్రామానికి చెందిన గుంపుల రజిత భర్త సుధాకర్ ఎస్ సి కార్పొరేషన్ ద్వారా మంజూరు అయిన యూనిట్ కు సంబంధించిన చెక్కు లను అందిచారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజారామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోట్ల రాజేష్ యాదవ్ మండల నాయకులు. కిష్టపూర్ అధ్యక్షులు అడేపు లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: