తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి తాండూరు పట్టణంలో
Published: Tuesday July 26, 2022
కాళికాదేవి దేవాలయంలో బోనాల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ పి మహేందర్రెడ్డి పాల్గొని పూజలు చేశారు .ఈ సందర్భంగా ఆలయంలో చల్లగా చూడాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఆయన తెలిపారు తాండూర్ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని ఆశీర్వదించమని కోరినట్లు ఆయన తెలిపారు సందర్భంగా ఆలయ ఈవో ఎమ్మెల్సీ ని సన్మానించారు. మేము ఉంటున్న బహూకరించారు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని కోరారు .తాండూర్ మున్సిపల్ చైర్మన్ స్వప్న . మాజీ మార్కెట్ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ . జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులుపట్లోళ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: