సేవా సదనము వసతిగృహం నందు అన్న వితరణ

Published: Monday February 15, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: షేక్ నాగుల్ మీరా(RTC)-సమీరా (రోజా) గార్ల  పెండ్లి రోజు సందర్భంగా వారు  ఈరోజు మధిర డాక్టర్ వసంతమ్మ గారి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవా సదనము వసతిగృహం నందు అన్న వితరణ చేసినారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని గౌరవనీయులు మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యలత -వెంకటరెడ్డి  గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లో ఆర్టీసీ రిటైర్ ఉద్యోగి SA ఖాదర్ గారు,RTC రామచంద్ర రావు- మల్లేశ్వరి గార్లు,సామాజిక కార్యకర్త మరీదు బరకయ్య గారు తదితరులు పాల్గొన్నారు.