సంక్షేమ శాఖ మంత్రి కుటుంబ సభ్యులు కోవిడ్ నుండి త్వర కోలుకోవాలని ప్రత్యేక పూజలు
Published: Tuesday May 11, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోన కష్ట కాలంలో ఎంతో మంది నిరుపేదలకు అపన్నహస్తం అందించిన మంచి మనస్సున్ననేత సంక్షేమమంత్రి ఈశ్వర్ వారి శ్రీమతి ఎల్ఎమ్కే చారిటీ ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత కూతురు నందిని లు జనహితమే అభిమతంగా సేవలందించిన మీరు మీకుటుంబ సభ్యులు లక్షలాది అభిమానుల పూజఫలలాతోభగ వంతుని ఆశీస్సులతో పెద్దల దీవేనలతో మీరు మీ కుటుంబం కోవిడ్ నుండి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టి సేవలు కోన సాగించాలని మనస్ఫూర్తిగా కొరుకుంటూ గొల్లపెల్లి తెరాస పట్టణ శాఖ అధ్యక్షుడు చౌటపెల్లి తిరుపతి అద్వర్యములో స్థానిక హనుమాన్ దేవాలయం లొ ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బొల్లం రమెష్ వైస్ఎంపిపి ఆవుల సత్యం ఏఎంసి చైర్మన్ ముస్కు లింగారెడ్డి మండల పార్టీ ఉపాద్యక్షులు కచ్చు కొమురయ్య మండల పార్టీసహాయ కార్యదర్శి మ్యాదరి రమెష్, జీపీ కోఅప్షన్ సభ్యులు పల్లె నల్లగొండం పట్టణ కార్యదర్శి అంకం భూమయ్య బొధనపు శ్రీనివాస్ పొనగంటి రత్నమ్ బోధనపు శ్రీనివాస్ సత్యనారా యణచార్యులు పూజారి తదితరులుపాల్గొన్నారు
Share this on your social network: