మంత్రి గంగులతో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ భేటి

Published: Saturday May 22, 2021
కరీంనగర్, మే 21, (ప్రజాపాలన ప్రతినిధి) : చెన్నూర్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శుక్రవారం హైదరాబద్ లో  పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి మంచిర్యాల జిల్లా రబీ సాగులో పండించిన వరి ధాన్యాన్ని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కొంత కొనుగోలుకి కేటాయించాలని కోరడం జరిగింది.