మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో హైపొక్లోరిన్ ద్రావణం పిచికారీ
Published: Monday April 19, 2021
మధిర, ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణంలోని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా, కమిషనర్ అంబటి రమాదేవి ఆధ్వర్యంలో 15, 16 వార్డులలో మరియు ప్రభుత్వ హాస్పిటల్, టౌన్ పోలీస్ స్టేషన్ లాలో మున్సిపాలిటీ సిబ్బంది హైపోక్లోరైట ద్రావణాన్ని పిచికారి చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వే అధికంగా ఉండటం వలన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Share this on your social network: