ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం లో భాగంగా మొక్కలు నాటిన సర్పంచ్

Published: Thursday February 18, 2021
అశ్వరావుపేట, ప్రజాపాలన; అశ్వారావుపేట మండలం లో పేరాయి గూడెం పంచాయతీలోని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా పేరాయి గూడెం సర్పంచ్ సుమతి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో ఎం డి ఓ D విజయ, ఈ ఓ ఆర్ డి సీతారామరాజు, ఏపీవో శ్రీనివాసరావు, ఇ సీ రామచంద్రరావు  ఉపసర్పంచ్ తగరం జగన్నాథం, సెక్రెటరీ శ్రీరామ్ మూర్తి, టి ఎ వెలేటి  ప్రేమ్ కుమార్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.