తాతా మధు ని ఘనంగా సన్మానించారు నేలకొండపల్లి పార్టీ అధ్యక్షులు బ్రహ్మయ్య..

Published: Thursday December 16, 2021
పాలేరు డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : ఉమ్మడి ఖమ్మం జిల్లా  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఘన విజయం సాధించిన తాతా మధు కి  పూలమాలవేసి  ఘనంగా అభినందనలు తెలిపిన టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ మండల సెక్రెటరీ వెన్నబోయిన శ్రీను, జిల్లా వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, DCMS డైరెక్టర్ ఖమ్మం, నాగుబండి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ కోటి సైదిరెడ్డి, సి డి సి చైర్మన్ నెల్లూరి లీలా ప్రసాద్, రైతు సమన్వయ అధ్యక్షుడు శాఖమూరి సతీష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు గండు సతీష్, మాదాసు ఆదాం కార్యకర్తలు పాల్గొన్నారు