ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి జూలై 29:

Published: Saturday July 30, 2022
లోక్ సభ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షనేత ఆదిరంజన్ చౌదరి  గిరిజన బిడ్డ రాష్ట్ర పతి మీద చేసిన అణిచిత వ్యాఖ్యలకు కొడంగల్ లో బీజేపీ రురల్ కమిటి మండల అధ్యక్షులు కౌటి బందెప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధి దిష్టి బొమ్మ ను కల్చడం జరిగింది ఈ శమావేశం లో మండల అధ్యక్షుడు బందెప్ప టౌన్ అధ్యక్షుడు మోహనరావు మండల ప్రధాన కార్యదర్శి కరాటే శ్రీనివాస్ కిసాన్ మోర్చా జిల్లా కోశాధికారి పండురంగప్ప bjym అసెంబ్లీ కన్వీనర్ సాయి మండల ఉఫాధ్యక్షులు రవిశాస్త్రి. అంజి.కార్యదర్శి.అశోక్ మరియు bjym మండల అధ్యక్షులు రామకృష్ణ.మహేష్.గిరిజన మోర్చా అధ్యక్షులు చందర్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు యాదగిరి వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.