గర్భిణీలకు పౌష్టిక ఆహారం ఎంతో అవసరం

Published: Tuesday July 20, 2021
పరిగి19 జూలై ప్రజా పాలన ప్రతినిధి :  గర్భిణీ మహిళల కు ప్రభుత్వం ద్వారా వచ్చే పౌష్టికాహారం ఎంతో అవసరమని స్దానిక ఎంపిటీసి బంగ్లా అనితా యదయ్యగౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో సోమవారం నాడు అంగన్ వాడీ కేంద్రంలో నిర్మల తో కలసి పప్పు, గుడ్లు, పాలు బియ్యం అందజేశారు. అనంతరం వారు పూరాతన భవనంఉన్నదని అక్కడి సమస్యలను వారు ఎంపిటీసి అనితా యాదయ్య గౌడ్ కు వివరించారు.