కురుమిద్ద వెంకటయ్య దశదినకర్మ లో పాల్గొన్న క్యామ మల్లేష్*
Published: Monday September 19, 2022
ఇబ్రహీంపట్నం మండలం ముకునురు గ్రామ మాజీ సర్పంచ్,కురుమిద్ద యాదయ్య గారి తండ్రి వెంకటయ్య దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ పరామర్శించారు, వారితో పాటు డి సి సి బి వైస్ ఛైర్మన్ కొత్త కుర్మ సత్తయ్య, ఈదమళ్ల బలరాం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: