దోమమండల కేంద్రంలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

Published: Wednesday June 16, 2021
పరిగి, 15 జూన్, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 112 మందికి కరోనా పరీక్షలు నిర్వహిచగా ఇందులో 3 ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రాథమిక వైద్యాధికారి డా.మునీఫ్  వెల్లడిచారు.