ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి ** సత్యాగ్రహ సంకల్ప దీక్ష చేస్తున్న కాంగ్రె

Published: Wednesday March 29, 2023
చట్టసభలకు అర్థతలేని విధంగా రాహుల్ గాంధీ పై కుట్రలు చేస్తున్న బీజేపీ మోడీ వైఖరిని  నియంతత్వంలో
విధానాన్ని అంతం చేయాలని ఈ సత్య గ్రహ సంకల్ప దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చేతాళ్ళ సంజీవ  కాంగ్రెస్ పార్టీ నాయకులు  కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మంచాల మండల జడ్పిటిసి  మహిపాల్, కొత్త కూర్మ మంగమ్మ ఎక్స్ ఎంపీపీ  జయమ్మ, జడల రవీందర్ రెడ్డి, మంచాల్ వర్కింగ్ ప్రెసడెంట్ రాజ్, మంకాల దాస్, ఆకుల నందు, జపాల్ గ్రమా ఉపా అధ్యక్షుడు లింగం, చేతల్ల సతీష్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.