శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday December 03, 2021

మధిర డిసెంబర్ 2 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీీ పరిధిలోశ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు సహకారంతో దాటచావా బేబీ, మోహన్ కుమార్ వేముల అనంతరావు, కల్పన, కుమారుడు సాయి గోపాల్, కుమార్తె సాయి జూహిత ఏపూరి బద్రి ప్రసాద్, సంపూర్ణ, తులసి కొలగాని శ్రీనివాసరావు కళావతి, ప్రణతి చట్టు సీతారామయ్య, దుర్గాదేవి గోనల సీతారామయ్య, రాధా గంగిశెట్టి సుధా శ్రీనివాస్, ఉమాదేవి*ఈ దాతల సహకారంతో ప్రతి గురువారం రోజున బాబా గుడి దగ్గరఅన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ కార్తీకమాసంలో గురువారం బాబా సన్నిధిలో అన్నదానం చేయటం అన్నదానం చేయడం వల్ల అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేదలకు సాయి సన్నిధిలో అన్నదానం చేయడం వల్ల సాయి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుందాం ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు మైలవరపు రాము, సత్యవతి చే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నార