మన ఊరు మనబడి ప్రాథమిక పాఠశాలలో సందర్శించిన సప్దర్ ఆలీ ఖాన్

Published: Thursday January 12, 2023
జన్నారం, జనవరి 11, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చింతలపల్లె పోన్కల్ గ్రామాలలోని మనఉరు- మన బడి ప్రాజెక్టు లో భాగంగా పైలెట్ ప్రాథమిక పాఠశాలను సెక్టోరియల్ అధికారి సఫ్దర్ అళీ ఖాన్ సందర్శించడం జరిగినది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఇంగ్లీష్
కలరింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలోని గ్రామాలలో మన ఊరు మనబడి ప్రారంభోత్సవం కొరకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్, పోన్కల్ ప్రధాన ఉపాధ్యాయులు జాజాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.