మృతి చెందిన లక్ష్మయ్య అంత్యక్రియలకు 5000రూ. ఆర్థిక సహాయం అందించారు

Published: Friday June 17, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 16 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో పోల్కంపల్లి గ్రామనికి కంభాలపల్లి లక్ష్మయ్య మరణించిన సందర్భంలో మృతదేహానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు.   సిఐటియు ఆధ్వర్యంలో  సిఐటియు గ్రామ అధ్యక్షులు బట్టేపు బిక్షపతి కార్యదర్శి  కావలి బాలరాజు ఉపాధ్యక్షులు శ్రీనివాసు .కావలి నరసింహ సహయ కార్యదర్శి కట్టెలయాదగిరి మండల కమిటీ సభ్యులు చెరుకూరి  నరసింహ సహాయ కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు కొమ్మిడి నరసింహారెడ్డి రాము సుక్క శీను కట్టెల శ్రీనివాస్ చెరుకురి (సీఎం)  నరసింహ కావలి బుగ్గ రాములు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.