కురువెళ్ల చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పుస్తకాల పంపిణీ

Published: Tuesday June 28, 2022

మధిర రూరల్ జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాల్టీ పరిధిలో సోమవారం నాడు
*కురువెళ్ళ చారిటబుల్ ఫౌండర్ కురువెళ్ళ కృష్ణ చే మధిర గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ (సిపిఎస్) నందు ఈ రోజున 95 మంది పిల్లలకు బుక్స్ పంపిణీ చేసినారు. కురువేళ్ల చారిటబుల్ ఫౌండర్ కృష్ణ మాట్లాడుతూ ప్రైమరీ స్కూల్లో నిరుపేదలైన విద్యార్థులకు బుక్స్ పంపిణీ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాధ్యమైనంతవరకు ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు అలాగే పిల్లలు మంచిగా చదువుకొని ప్రయోజకులు అయి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణమూర్తి, ఇంచార్జ్ హెచ్ఎం వెంకటేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయుడు హుస్సేన్, మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ నాళ్ల శ్రీనివాసరావు, వేములపల్లి మల్లికార్జునరావు, వేములపల్లి విశ్వనాథం, దాచేపల్లి రాము, వజినేపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు*