ఇబ్రహీంపట్నం నుండి హైదరాబాదు బయలుదేరిన బైక్ ర్యాలీ

Published: Wednesday April 13, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి : రత రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా జన యుధబెరి సభకు నియోజక వర్గ ఇంఛార్జి ముత్యాల శివకృష్ణ ఆధ్వర్యంలో 20 వాహనాలలో  సుమారుగా 200 మంది తరలివెళ్లినరు... అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రయాణం ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో యాచారం మండల ఇంఛార్జి కోము మహేశ్, ములి మహేశ్ ఇబ్రహీంపట్నం మండల ఇంఛార్జి రమగల్ల శ్రీను, బాలకిషన్, సతయ్య, మనోహర్, కిషోర్ లు తదితరులు పాల్గొన్నారు