పట్టణ ప్రగతి కార్యక్రమం లో కౌన్సిలర్ స్వాతి అమరేందర్ రెడ్డి

Published: Saturday June 11, 2022

శుక్రవారం రోజున తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలో 15వ వార్డ్ లో పట్టణ ప్రగతి ( నాలుగో విడత ) 8వ రోజు కార్యక్రమంలో భాగంగా మునగనూరు లోనీ మల్లన్న గుట్ట  దగ్గర సిబ్బందితో చుట్టు  పరిసరాలను శుభ్రపరిచిన అనంతరం చెట్లు నాటడం జరిగింది అనంతరం ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలను కత్తిరించి మరియు చెట్లకు ట్రీ-గార్డులు లేని చోట ట్రీ-గార్డ్ పెట్టించిన  _15 వ_ వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి 
మరియు
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్,శివ కుమార్,శ్రీనివాస్ గౌడ్, యాదగిరి,శ్రీశైలం,శంకర్ నాయక్,వాటర్ మెయిన్ మహిపాల్,శివ,అర్జున్ రాణీ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.