పంచాయతీలకు నిధులు కేటాయింపు పై కలెక్టర్ గౌతమ్ కు వినతి పత్రం అందించిన సైదిల్లీ పురం సర్పంచ్

Published: Saturday January 22, 2022
మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం సైదాలపురం గ్రామ సర్పంచ్ చిట్టిబాబు ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్రామ పంచాయతీ నిధులు ఉండట్లేదని తక్షణమే గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధులు త్వరగా నిధులు మంజూరు చేయించానని వారు తెలిపారుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పంచాయతీలను చిన్న చిన్న గ్రామపంచాయతీలుగా విభజించి పంచాయతీ నుంచి నిధులు ఇవ్వక వచ్చే నిధులు పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ కి వీధిలైట్లు కరెంట్ బిల్లు కు సరిపోతున్నాయి అభివృద్ధి అని చెప్పి నిధులు ఇవ్వటం లేదు నిధులు లేక సర్పంచులు ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది ఈ విషయమై కలెక్టర్ గారు కలెక్టర్ గారి దృష్టికి సై దిల్లి పురం గ్రామం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు తీసుకెళ్లడం  జరిగింది.